ఈడీ విచారణ లో విజయ్ దేవరకొండ.. మళ్ళీ టార్గెట్ చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు వెళ్లినట్లుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా లైగర్ సినిమా వ్యవహారం పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆ సినిమా పెట్టుబడులపై ఆరా తీస్తున్న ఈడీ ఇటీవలే…

తన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపే విషయం గూర్చి ముందే తెలుసన్న…. ప్రకాష్ రాజ్…!!

ప్రకాష్ రాజ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సుదీర్ఘ కెరీర్లో పలు వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఒకటి రెండు సార్లు చిత్ర పరిశ్రమల బహిష్కరణకు గురయ్యాడు. అయితే ఆయన ముక్కుసూటితనమే వీటన్నిటికీ కారణమన్న వాదన కూడా ఉంది. తాజాగా ప్రకాష్ రాజ్…

జగన్ పథకాలను కంటిన్యూ చేస్తానన్నా పవర్ స్టార్…!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎటువంటి సర్వే ని ఎవరు చేసిన కామన్ గా ఒక విషయంలో మాత్రం అందరికీ సెమ్ సమాధానం వస్తోంది. ఇపుడు అదే ఏపీలో గట్టి జనాభిప్రాయంగా కనబడుతుంది. అదేంటంటే రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పధకాల ఎఫెక్ట్ బాగా…

‘చిరంజీవి’ ని అలా అన్నందుకు బాధపడుతున్న రోజా…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్, నేటి వైసీపీ మంత్రి రోజా ఒక ముఖాముఖీ సంభాషణలో మెగాస్టార్ చిరంజీవి గుర్చి చెప్పిన విషయాలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాకు సినిమాలు మరియు రాజకీయాలు రెండు కళ్లు అని ఆమె చెప్పుకొచ్చారు.నేను ఎక్కడ…

హరీష్‌ రావుకు కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబు…!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు హరీష్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తెలంగాణ…

స్వయంగా పరిశీలిస్తానంటూ రుషికొండ పైకెక్కిన పవర్ స్టార్…!!

నిన్న సాయంత్రం వైజాగ్ బీచ్ తీరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంచంసేపు హ్యాపీగా గడిప్యారు. పార్టీ నేత ఐనటువంటి నాదెండ్ల మనోహర్ గారితో కలిసి కొద్దిసేపు బీచ్ లో నడిచారు. అక్కడ ఉన్న ఫిషింగ్ చేసేవాళ్ళతో కాసేపు…

చంద్రబాబు హయం లో మాయాబజార్ చూపించారంటు సంచలన వ్యాఖ్యలు చేసిన ‘ సజ్జల ‘….!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఒక నెల గా రాజకీయం పరంగా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము.ప్రజలను మభ్యపెట్టి వారిలో ఉద్వేగాన్ని పెంచాలని ప్రతిపక్షాలుఅందరు ఒకటై తమ ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఐనా సజ్జల రామకృష్ణారెడ్డి…

మునుగోడు ను దత్తత తీసుకోబోతున్న ఆ మంత్రి..!!

ఇవాళ వెలువడిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని సోషలమీడియా ద్వారా కేటీఆర్‌…

అలా మాట్లాడితే రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి కొడతా.. కవిత ఫైర్!!

తెరాస ఎమ్మెల్సి కవిత ఫైర్ అయ్యారు. భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ పై ధ్వజమెత్తారు. ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పుతో కొడతా అని ఆమె అన్నారు. తాను పార్టీ మారతాననే కూత…