బాహుబలి విగ్రహం తొలగిస్తాం – మైసూర్ మ్యూజియం టీమ్
ఏమాత్రం పోలికలు లేకుండా బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న కర్ణాటకలోని మైసూర్ మ్యూజియం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా విగ్రహం ఏర్పాటుచేశారంటూ ట్వీట్ చేశారు. ఈ విమర్శల…