ఇటీవల సోషల్ మీడియా లో బాగా పాపులర్ అవుతున్న బాలీవుడ్ నటి జాన్వీకపూర్.తన ఆప్త మిత్రుడు ఒర్హాన్ గుర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి జాన్వీకపూర్. అతని తో ఉంటే తాను చాలు ఎప్పుడూ నేను సంతోషంగా ఉంటానని ఆమె చెప్పింది . ‘మిలీ’ ప్రమోషన్స్లో భాగంగా లేటెస్ట్ గా ఆమె ఇచ్చిన ఒక ముఖ ముఖి సంభాషణలో తన స్నేహితుడి గుర్చి స్పందించింది ఆమె.
‘‘ఒర్హాన్ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి బాగా తెలుసని అంది . అతడితో ఉంటే నేను ప్రతిక్షణం చాలా సంతోషంగా ఉంటానని అంది. అన్నివిషయాల్లోనూ తనకు ఎంతోకాలం నుంచి అండగా నిలిస్తున్నాడు అని అన్నారు. అతడిని నేను ఎంతో నమ్మానని, నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన నాకు కలుగుతుంది’’ అని తెలిపారు.
ఫేమస్ వ్యాపారవేత్త కుమారుడైన ఐనా ఒర్హాన్తో జాన్వి ఎంతోకాలం నుంచి స్నేహం చేస్తోంది. బీటౌన్ సెంటర్స్ లో వీరిద్దరూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. పార్టీలు, డిన్నర్లు, విదేశీ టూర్లు, ఇలా ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళతం అని జాన్వీ అన్నారు. దీంతో ఈ జంట ప్రేమలో ఉందని పలు ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలు వచ్చాయి.
వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్గానూ మారాయి. ఈ నేపథ్యంలో జాన్వి చెప్పిన మాటలు వింటుంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఎందని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వారు రిలేషన్లో ఉన్నది కూడా నిజమే ఐ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎమైన జాన్వీ కి అంతా మంచే జరగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..