హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య గొడవ జరిగిందా..?
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్పై. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని…