కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల బెట్టింగుల ముఠా నాయకుడు _ అతనిని ఓడించి కాకినాడను కాపాడుకోవాలని తల్లీ, కొడుకుల వినతి
కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి తరుపున పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బెట్టింగ్లను నిర్వహించి ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడని అతన్ని ఓడించి కాకినాడ ప్రజలు మేలు చేసుకోవాలంటూ అనంతపురంనకు చెందిన పసుపులేటి…