ఇటీవల జరుగుతున్నా సిట్యువేషన్స్ చూస్తుంటే సినీ హీరోయిన్లకు ప్రెసెంట్ గడ్డు కాలం నడుస్తోందా.. అని అనిపిస్తోంది. తమ అందాలతో , అభినయంతో చిత్రాలకు ఒక కళ ని మరియు బలాన్ని చేకూరుస్తూ ఎంటర్‌ టెయిన్‌ చే యడంలో కథానాయికలది ప్రధాన భూమిక అని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో అలాంటి హీరోయిన్లుకు ప్రమాదాలు జరగడం మరియు కొంతమంది అనారోగ్యాని గురి అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే నటి రంభ అమెరికాలో కారు ప్రమాదానికి గురై కొద్దిగల్లో ప్రాణా పాయం నుంచి బయటపడిన విష యం తెలిసిందే. అలాగే నటి పూజా హెగ్డే కూడా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాలుకు గట్టిగా దెబ్బ తగిలింది. ఇక నటి త్రిష కూడా విదేశాల్లో ఇలాంటి ప్రమాదానికి గురైంది అని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *